Aarogya Sri
-
#Andhra Pradesh
Protest : మూడో రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సమ్మె!
తమకు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేస్తున్న సమ్మె మూడో రోజుకు చేరింది. ప్రభుత్వం రూ.203 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ యాజమాన్యాలు పట్టు వీడటం లేదు.
Published Date - 11:02 AM, Fri - 24 May 24