Aadudam Andhra Scam
-
#Andhra Pradesh
Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి
ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
Published Date - 11:42 AM, Sun - 10 August 25