85 Dead
-
#World
Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Nigeria)లో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 85 మంది మరణించడంతో 3,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Date : 19-05-2023 - 7:55 IST