82 Teachers
-
#India
Teacher’s Day 2024: 82 మంది ఉపాధ్యాయులను సన్మానించనున్న రాష్ట్రపతి
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్లో ఎంపికైన 82 మంది ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అవార్డు 2024తో సత్కరించనున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
Published Date - 07:09 AM, Thu - 5 September 24