79 Dead
-
#World
Greece: గ్రీస్లో విషాదం.. సముద్రంలో పడవ మునిగి 79 మంది మృతి
గ్రీస్ (Greece)లోని దక్షిణ తీరంలో శరణార్థులతో కూడిన ఫిషింగ్ బోట్ మునిగిపోవడంతో కనీసం 79 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. 104 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 07:34 AM, Thu - 15 June 23