70 Lakh Farmers
-
#Telangana
Rythu Bandhu: నేటి నుండి రైతుబంధు నగదు జమ.. 70.54 లక్షల మంది రైతులకు పంపిణీ ..!
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. పదో విడత రైతుబంధు (Rythu Bandhu) పెట్టుబడి సాయాన్ని నేటి నుండి రైతులకు అందిచనుంది. ఒక్కో ఎకరానికి రూ.5 వేలు చొప్పున 70.54 లక్షల మందికి రూ.7676 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
Published Date - 08:25 AM, Wed - 28 December 22