5 Men
-
#Speed News
Gang Rape: 19 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణం ఏంటంటే ఈ అత్యాచార ఘటనలో ఇద్దరు మహిళలు కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది
Published Date - 10:13 AM, Mon - 30 October 23