5.50 Lacs
-
#Speed News
Telangana: మంచిర్యాలలో 5.50 లక్షల నగదు స్వాధీనం
తెలంగాణాలో ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రంగా జిల్లా స్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అందులో భాగంగా సరైన ఆధారాలు, రసీదులు లేని పెద్ద మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 08:06 PM, Wed - 11 October 23