49 Thousand Crore Scam
-
#India
Uttar Pradesh : రూ.49 వేల కోట్ల భారీ స్కామ్..PACL మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ అరెస్టు
గుర్నామ్ సింగ్ 2011లో ‘గుర్వంత్ ఆగ్రోటెక్ లిమిటెడ్’ అనే కంపెనీని ‘పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్’గా మార్చి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించాడు. ఈ సంస్థకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి అవసరమైన అనుమతులు లేకపోయినా, బ్యాంకింగ్ కార్యకలాపాలు లాంటి పెట్టుబడి ప్రణాళికలను అమలు చేసింది.
Published Date - 06:04 PM, Fri - 11 July 25