45
-
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Published Date - 10:44 AM, Mon - 9 September 24