42 Runs
-
#Sports
WPL 2024: 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై ముంబై ఇండియన్స్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
Published Date - 11:27 PM, Thu - 7 March 24