413 Pilgrims
-
#India
Kailash pilgrims : భారీ వరదలు.. కైలాస్యాత్ర మార్గంలో చిక్కుకున్న 413 మంది యాత్రికులు
గ్రామంలో ఇళ్లూ, రహదారులూ, వనరులూ అన్నీ కొట్టుకుపోయాయి. మిగిలింది కేవలం భయంకరమైన స్మృతులే. వానపాట తక్కువగానే నమోదైంది కానీ వరద మాత్రం అనూహ్యంగా భారీగా వచ్చింది. ఈ పరిస్థితి అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అలాంటి వరదలు రావాలంటే భారీ వర్షపాతం అవసరం.
Published Date - 12:41 PM, Wed - 6 August 25