3rd ODI 27 Years
-
#Sports
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్ను కోల్పోయింది.
Published Date - 01:41 PM, Wed - 7 August 24