39
-
#India
Congress First List: లోక్సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
లోకసభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విదలైంది. 39 మందిలో 15 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా, 24 మంది ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు.
Published Date - 09:36 PM, Fri - 8 March 24