33.12 Lakh
-
#Speed News
Hyderabad: పట్టుబడ్డ రూ.33.12 లక్షల విలువైన బంగారం
కువైట్ నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Published Date - 06:34 PM, Wed - 3 January 24