32 Pieces
-
#India
Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన చోటుచేసుకుంది. విఠల్ అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రి పరశురామ్ (Man Kills Father)ను హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు.
Date : 14-12-2022 - 9:46 IST