3.9 Percent
-
#India
INCOME TAX : 2025 ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతానికి పడిపోయిన ముందస్తు పన్ను వసూళ్లు..
2025 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు పన్ను వసూళ్ల వృద్ధి 3.9%కి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో మొదటి విడత నుండి ముందస్తు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది జూన్ 19 నాటికి 3.87 శాతం పెరిగి రూ.1.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
Published Date - 03:15 PM, Tue - 24 June 25