2K Run
-
#Andhra Pradesh
Nimmala Ramanaidu : జగన్ పాలనలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారు
Nimmala Ramanaidu : గత ప్రభుత్వ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Date : 15-12-2024 - 10:43 IST