27
-
#Telangana
YS Sharmila: ట్రిపుల్ ఐటీలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న దొరకి చలనం లేదు
YS Sharmila: బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదా అంటూ ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణాలో అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపుతూ నిత్యం విమర్శలు చేస్తున్న ఆమె తాజాగా విద్యార్థుల సూసైడ్ గురించి మాట్లాడారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా […]
Published Date - 06:12 PM, Thu - 10 August 23