24 Lakh Affected
-
#India
24 Lakh Affected: వరదలతో వణుకు.. 24 లక్షల మందిపై ఎఫెక్ట్
అసోంలోని 30 జిల్లాల్లో 24 లక్షల మందికిపైగా ప్రజానీకం(24 Lakh Affected) ప్రభావితం అయ్యారు. వరదల కారణంగా దిస్పూర్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Date : 06-07-2024 - 4:31 IST