200 Units Electricity
-
#Andhra Pradesh
CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (PM Surya Ghar Muft Bijli Yojana) అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇళ్లపై 2 కిలోవాట్ల (2 kW) సామర్థ్యం గల సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 60,000 వరకు భారీ సబ్సిడీని అందిస్తోంది. […]
Date : 10-07-2026 - 12:42 IST