144 Seats
-
#Off Beat
Bjp Mission : 2024కు వ్యూహం సిద్ధం చేస్తున్న అమిత్ షా, నడ్డా…మొదటి దశలో 144 సీట్లపై దృష్టి..!!
2024లో జరగనున్న లోకసభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఇవాళ సమావేశం కానున్నారు.
Published Date - 12:19 PM, Tue - 6 September 22