119 Indians
-
#India
Indian Migrants : అమృత్సర్కు చేరుకోనున్న మరో 119 మంది భారతీయులు
విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందినవారు. మిగిలినవారు హరియాణా (33), గుజరాత్ (8), ఉత్తరప్రదేశ్ (3) గోవా (2), రాజస్థాన్ (2), మహారాష్ట్ర (2), జమ్మూకశ్మీర్ (1), హిమాచల్ప్రదేశ్ (1) వాసులు.
Published Date - 10:57 AM, Sat - 15 February 25