10 Percent Reduced
-
#Telangana
Hyderabad Metro : పెంచిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణ
ఈ మేరకు మొత్తం ఛార్జీలను సగటున 10 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఛార్జీలు 2025 మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే హైదరాబాద్ మెట్రో కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచిన విషయం తెలిసిందే.
Date : 20-05-2025 - 2:24 IST