10 Kg
-
#South
Karnataka: జూలై 1 నుంచి కర్ణాటకలో డిబిటి ద్వారా 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి
కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల ఉచిత బియ్యం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది
Published Date - 09:08 PM, Wed - 28 June 23