దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
-
#India
Central Govt : దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..ఇది చాలు !!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడం వల్ల కేవలం వాహనదారులకే కాకుండా, రవాణా రంగంపై ఆధారపడిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు అన్నింటి ధరలు పెరుగుతాయి.
Date : 09-03-2026 - 1:27 IST