HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Indias Gs Lakshmi Is Match Referee For Icc Womens World Cup Final

GS Lakshmi: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ కు రిఫరీగా తెలుగుతేజం

న్యూజిలాండ్ లో గత కొన్నివారాలుగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది.

  • By Hashtag U Published Date - 04:02 PM, Sat - 2 April 22
  • daily-hunt
Gs Laxmi
Gs Laxmi

న్యూజిలాండ్ లో గత కొన్నివారాలుగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ లో జరిగే ఫైనల్స్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తమ జాతకాలను తేల్చుకోనున్నాయి. అయితే ఈ టైటిల్ సమరానికి మ్యాచ్ రిఫరీగా తెలుగు తేజం జీఎస్ లక్ష్మీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీకి చెందిన జీఎస్ లక్ష్మీ గతంలో పురుషుల క్రికెట్లోనూ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. యూఏఈ వేదికగా రెండేళ్ల కిందట జరిగిన ఐసీసీ ఈవెంట్ లోనూ ఆమె రెండు మ్యాచ్ లకు రిఫరీగా బాధ్యతలను నిర్వర్తించారు.

తద్వరా పురుషుల క్రికెట్ లో తొలి మహిళా రిఫరీగా చరిత్ర పుటల్లోకెక్కారు. రాజమండ్రికి చెందిన గండికోట సర్వలక్ష్మీ…ఓ బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె విద్యాభ్యాసం అంత కూడా జంషెడ్ పూర్ లోనే కొనసాగింది. లక్ష్మీ కళాశాల రోజుల్లోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందారు. దేశవాళీల్లో దక్షిణమధ్య రైల్వే, ఆంధ్రా, బీహార్, కర్నాటక, సౌత్ జోన్ జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. దేశవాలీ క్రికెట్లో 18 సంవత్సరాలపాటు ఆడారు. కోచ్ గానూ వ్యవహరించిన ఆమె…ఆటకు వీడ్కోలు పలికాక..2019లో ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GS Lakshmi
  • ICC
  • India World Cup
  • sports

Related News

Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 28న ఇరు జట్ల మధ్య ఈ పోరు ఉంటుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్‌లలో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.

    Latest News

    • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd