HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ycp Leaders Should Be Dealt With Effectively

TDP: కౌటింగ్ రోజు వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి : టీడీపీ

  • By Balu J Published Date - 10:58 PM, Fri - 31 May 24
  • daily-hunt
Tdp (3)
Tdp (3)

TDP: మే 13 న పోలింగ్ ముగియడంతో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై ఉసిగొల్పే విధంగా వ్యాఖ్యలు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. దీంతో పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం అధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని తెలిపారు.

పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం అధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, అశోక్ బాబు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు టీడీపీ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలని, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు.

ఎలక్షన్ ఏజెంట్లకు సీనియర్ నేతలు పలు సూచనలు, సలహాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలు వివరించారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేయడం జరిగింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • counting
  • tdp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

    Latest News

    • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

    • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

    • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

    • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

    • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd