HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Up To Rs 3000 Hike In Pm Kisan Transfers Likely

PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్.. “పీఎం-కిసాన్‌” సాయం రూ.3000 పెంపు ?

PM KISAN - 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా  అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

  • Author : Pasha Date : 22-08-2023 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Kisan
Pm Kisan

PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా  అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు చొప్పున కేంద్ర సర్కారు అన్నదాతలకు అందిస్తోంది.ఈ 6వేల రూపాయలను రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు విడతల్లో రైతుల అకౌంట్స్ లో జమ చేస్తున్నారు.

Also read : Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

ఇది మరో రూ.3000 పెరిగితే ‘పీఎం-కిసాన్‌’  ద్వారా అందే పెట్టుబడి సాయం  మొత్తం రూ.9వేలకు (PM KISAN – 3000 Hike) చేరుతుంది.  ‘పీఎం-కిసాన్‌’  సాయం పెంపునకు సంబంధించిన ప్రపోజల్   ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉందని  “ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్” లో కథనం వచ్చింది. ‘పీఎం-కిసాన్‌’ పథకం 2018 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • additional income support
  • pm kisan
  • PM KISAN - 3000 Hike
  • Prime Ministers Office
  • Rs 3000 hike

Related News

PM Kisan

రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

PM Kisan  దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంద

    Latest News

    • Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు

    • Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

    • Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

    • US-Iran : ఇరాన్‌పై అమెరికా కఠిన వైఖరి .. మొజ్తబా ఖమేనీ తలపై రూ.92 కోట్ల రివార్డు ప్రకటన ..!

    • MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం

    Trending News

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

      • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

      • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd