HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Thousands Take Part In Mega Beach Clean Up Drive

Visakhapatnam: విశాఖ‌లో బీచ్ క్లీన్ డ్రైవ్ కు మంత్రులు

విశాఖపట్నంలోని కోస్టల్ బ్యాటరీ వద్ద శుక్ర‌వారం ప్రారంభమైన భారీ బీచ్ క్లీన్ అప్ డ్రైవ్‌లో వేలాది మంది పాల్గొన్నారు.

  • By CS Rao Published Date - 11:41 AM, Fri - 26 August 22
  • daily-hunt
Vizag Beach Clean
Vizag Beach Clean

విశాఖపట్నంలోని కోస్టల్ బ్యాటరీ వద్ద శుక్ర‌వారం ప్రారంభమైన భారీ బీచ్ క్లీన్ అప్ డ్రైవ్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ప్రజలు చేతి తొడుగులు ధరించి, బస్తాలు పట్టుకుని పాల్గొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావడానికి, బాధ్యత వహించడానికి, నగరాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచే లక్ష్యంతో GVMC న్యూయార్క్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా బీచ్ క్లీన్ అప్ డ్రైవ్‌ను ప్రారంభించింది. తీరం వెంబడి 28-కిమీల వరకు విస్తరించి ఉన్న 40 వేర్వేరు పాయింట్ల వద్ద, పరిశ్రమలు, కార్పొరేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల నుండి 22,000 మంది అధికారులు, స్వచ్ఛంద సేవకులు 22,000 మంది పాల్గొన్నారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఆదిమూలపు సురేష్‌, మేయర్‌ జి హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్‌ ఎ మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్‌ జి లక్ష్మీశ, ఎమ్మెల్సీ వరుదు కలయాణి, ఎమ్మెల్యే ఎం శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఇసిఎప్‌ చైర్మన్‌ కెకె రాజు తదితరులు తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Coastal Battery
  • Visakhapatnam
  • vizag beach

Related News

Simhachalam Temple

Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్‌కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించ

    Latest News

    • Shocking Incident in Russia : వామ్మో రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే చనిపోయాడు

    • Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డే విచారణ

    • AP Mock Assembly Held on Constitution Day : పిల్లల సభ అదిరింది.. పెద్దల తీరు మారాలి!

    • Gold & Silver Rate Today : భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

    • JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd