HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Appoints Committee To Coordinate With Jana Sena

TDP – JSP : జ‌న‌సేన‌తో స‌మ‌న్వ‌యం కోసం క‌మిటీని నియ‌మించిన టీడీపీ

టీడీపీ జ‌న‌సేన మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ఇరుపార్టీలు క‌మిటీల‌ను నియ‌మించాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన టీడీపీతో స‌మ‌న్వ‌యం

  • Author : Prasad Date : 15-10-2023 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Janasena Flags
Tdp Janasena Flags

టీడీపీ జ‌న‌సేన మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ఇరుపార్టీలు క‌మిటీల‌ను నియ‌మించాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన టీడీపీతో స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు క‌మిటీని నియ‌మించ‌గా.. టీడీపీ కూడా ఐదుగురు స‌భ్యుల‌తో స‌మ‌న్వ‌య‌క‌మిటీని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీతో స‌మ‌న్వ‌యం కోసం క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ కమిటీలోని సభ్యులుగా రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పీఏసీ ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌ల‌ను నియ‌మించారు. జ‌న‌సేన – టీడీపీ పోత్తుల నేప‌థ్యంలో ఈ క‌మిటీని నియ‌మించిన‌ట్లు టీడీపీ అధిష్టానం తెలిపింది. ఇరుపార్టీల మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ‌లు, సీట్లపై చ‌ర్చ‌లు ఈ క‌మిటీ ప‌ర్య‌వేక్షించ‌నుంది.

Also Read:  Copied Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిన కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • Janasena
  • tdp

Related News

Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd