HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Appoints Committee To Coordinate With Jana Sena

TDP – JSP : జ‌న‌సేన‌తో స‌మ‌న్వ‌యం కోసం క‌మిటీని నియ‌మించిన టీడీపీ

టీడీపీ జ‌న‌సేన మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ఇరుపార్టీలు క‌మిటీల‌ను నియ‌మించాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన టీడీపీతో స‌మ‌న్వ‌యం

  • By Prasad Published Date - 08:32 PM, Sun - 15 October 23
  • daily-hunt
Tdp Janasena Flags
Tdp Janasena Flags

టీడీపీ జ‌న‌సేన మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ఇరుపార్టీలు క‌మిటీల‌ను నియ‌మించాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన టీడీపీతో స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు క‌మిటీని నియ‌మించ‌గా.. టీడీపీ కూడా ఐదుగురు స‌భ్యుల‌తో స‌మ‌న్వ‌య‌క‌మిటీని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీతో స‌మ‌న్వ‌యం కోసం క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ కమిటీలోని సభ్యులుగా రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పీఏసీ ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌ల‌ను నియ‌మించారు. జ‌న‌సేన – టీడీపీ పోత్తుల నేప‌థ్యంలో ఈ క‌మిటీని నియ‌మించిన‌ట్లు టీడీపీ అధిష్టానం తెలిపింది. ఇరుపార్టీల మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ‌లు, సీట్లపై చ‌ర్చ‌లు ఈ క‌మిటీ ప‌ర్య‌వేక్షించ‌నుంది.

Also Read:  Copied Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిన కేసీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • Janasena
  • tdp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

    Latest News

    • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • ‎Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

    • Tulasi Plant: ‎తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    Trending News

      • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

      • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd