HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Stripped Adult Star Rasalilalu With Boyfriend In A Sacred Place The Video Went Viral

Old Things: ఈ గిన్నె ధర రూ.200 కోట్లు, జగ్గు ధర రూ,110 కోట్లు.. ఇందులో ఉన్న స్పెషల్స్ ఏంటంటే..?

పాత వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు అప్పుడప్పుడు వేలం పాట వేస్తూ ఉంటారు.

  • By Anshu Published Date - 10:17 PM, Mon - 10 April 23
  • daily-hunt
Thimhs
Thimhs

Old Things: పాత వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు అప్పుడప్పుడు వేలం పాట వేస్తూ ఉంటారు. వేలం పాటలో ఇవి రూ.కోట్లకు అమ్ముడుపోతూ ఉంటాయి. పురాతన కాలం నాటి వస్తువులను కొనుగోలు చేసేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతూ ఉంటారు. తాజాగా పురాతన కాలం నాటి గిన్నె, జగ్గు, పెయింటింగ్‌ లకు భారీ ధర పలికింది.

పురాతన కాలం నాటి పింగాణీ గిన్నె రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లు, పెయింటింగ్ రూ.260 కోట్లు పలికాయి. మాములుగా మార్కెట్‌లో గిన్నెలు, జగ్గులు, పెయింటింగ్ ధర వందలు లేదా వేలల్లో ఉంటుంది. కానీ పురాతన కాలం నాటికి కావడంతో రూ.100 కోట్లకుపైగా పలికాయి. ఈ సంఘటన చైనాలో జరిగింది. సోథిబె అనే సంస్థ పురాతన వస్తువులకు వేలం పాట నిర్వహిస్తూ ఉంటుంది. ఆసియాలో ఆ సంస్థ ఆఫీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ప్రత్యేక వేలం నిర్వహించింది.

ఈ వేలంలో మూడు శతాబ్ధాల కాలం నాటి గిన్నె, జగ్గుకు వేలం పాట జరిపారు. ఇవి చైనాకు చెందినవి కాగా.. గిన్నె రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లకు అమ్ముడుపోయింది. గిన్నె 18వ శతాబ్ధానికి చెందినదిగా చెబుతున్నారు. 1722-35 మధ్య యోంగ్ జింగ్ అనే రాజు హయాంలో అరుదైన సిరామిక్స్ తో ఈ గిన్నె తయారుచేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి గిన్నెలు ఉండగా.. ప్రస్తుతం ఒకటి లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంచారు. రెండో గిన్నెను ఇప్పుడు వేలం పాట వేశారు. అయితే వేలం పాటలో ఈ గిన్నెను ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం మాత్రం బయటపెట్టలేదు. ఇక పికాసో ఆఫ్ ది ఈస్ట్‌గా గుర్తింపు పొందిన పింక్ లెటసెస్ ఆన్ గోల్డ్ స్క్రీన్ అనే పేరుతో ఉన్న పెయింటింగ్ రూ.262 కోట్లుకు అమ్ముడైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auction
  • Old Things

Related News

    Latest News

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

    • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

    • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

    • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd