Ratan Tata: రతన్టాటాను ‘అస్సాం వైభవ్’ అవార్డు!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటాను ‘అస్సాం వైభవ్’ అవార్డు వరించింది.
- By Balu J Published Date - 11:49 AM, Thu - 17 February 22
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటాను ‘అస్సాం వైభవ్’ అవార్డు వరించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ముంబయిలో రతన్ టాటాను కలిసి తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. దాతృత్వ కార్యక్రమాల ద్వారా అస్సాంలో క్యాన్సర్ నివారణకు టాటా ఎనలేని సేవలందించారని కొనియాడుతూ సీఎం హిమంత బిశ్వశర్మ ఈ చిత్రాన్ని ట్విటర్లో పంచుకున్నారు. రతన్ టాటా ఒకవైపు పారిశ్రామికంగా సేవలందస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మిస్టర్ టాటా అస్సాంలో క్యాన్సర్ సంరక్షణకు పాటు పడినందకుగానూ అస్సాం బైభవ్ అవార్డు ప్రశంసా పత్రం, పతకం, ₹ 5 లక్షల నగదును అందజేశారు.
Had the privilege to honour @tatatrusts Chairman Shri Ratan Naval Tata with ‘Assam Baibhav’, our State’s highest civilian award,at Mumbai today.
The visionary industrialist & philanthropist has made exceptional contribution towards furthering cancer care in Assam.@RNTata2000 pic.twitter.com/dwDlXyEtvq
— Himanta Biswa Sarma (@himantabiswa) February 16, 2022
Tags
Related News
Naresh Goyal : జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ సతీమణి కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ కన్నుమూశారు.