Rahul Gandhi: పరువు నష్టం కేసుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు రాహుల్
మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ పొలిటికల్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ న్యాయపరమైన చర్యలకు పాల్పడింది.
- By Praveen Aluthuru Published Date - 07:54 PM, Sat - 15 July 23
Rahul Gandhi: మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ పొలిటికల్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ న్యాయపరమైన చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో రాహుల్ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే రాహుల్ పై నమోదైన కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టు జులై 7న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం ఆరోపణపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కింది కోర్టుల ఉత్తర్వులను పిటిషన్ సవాలు చేసింది. ఈ కేసులో దోషిగా తేలడంతో ఆయన లోక్సభకు అనర్హత వేటు పడింది.
Read More: Stepdaughter: కుమార్తెలపై సవతి తండ్రి అత్యాచారం, ఆపై గర్భం
Related News
Rahul : పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు
Pipleshwar Hanuman Mandir: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాయ్బరేలి(Roy Bareli)లోని ప్రముఖ పిపలేశ్వర హనుమన్ ఆలయంని (Pipleshwar HanumanMandir)సందర్శించారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయ్బరేలి లోక్సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థానం నుండి లోక్సభ ఎంపీగా బరిలో�