HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Punjab Person Cheated People In The Name Of Pig Business

Fraud: పంది పిల్లల వ్యాపారం అంటూ వందల కోట్లకు టోకరా.. ఏం జరిగిందంటే?

సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం

  • By Anshu Published Date - 12:53 PM, Mon - 21 November 22
  • daily-hunt
Fraud
Fraud

సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు. అమాయకమైన ప్రజలను మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కేటుగాడు పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ వందల కోట్లకు కుచ్చు టోపీ పెట్టాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఏడు నెలల్లోనే 1.5 రెట్ల డబ్బును పొందడం అంటూ ప్రజలను నమ్మబలికి వారిని దారుణంగా మోసం చేశాడు.

ఇదే వ్యవహారంపై పలు రాష్ట్రాలలో గతం మూడేళ్లుగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కాగా పంజాబ్ లోని ఫిరోజ్ నగర్ కు చెందిన మంగత్ రాం మైని ఒక వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి ప్రజలను మోసగించాడు. పదివేలు విలువైన మూడు పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే విదేశాల్లో వాటిని మాంసానికి ఉన్న గిరాకీల వల్ల ఏడు నెలల లోపే 40000 వస్తాయి అంటూ ప్రజలను నమ్మబలిగాడు. నెలలు కాగానే 15000 ఇస్తానని మిగిలిన 25000 వారానికి 500 చొప్పున 30 వారాలపాటు చెల్లిస్తాను అంటూ ప్రజలను నమ్మబలికాడు.

ఆకర్షితులైన పలువురు అతని మాయ మాటలు నమ్మి పదివేల నుంచి రెండు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. రక్షణ రంగా ఉద్యోగి 25 లక్షలు సమర్పించారు. ఇలా అందర్నీ మోసం చేసి దాదాపు 500 కోట్లు వసూలు చేసి కొన్ని వారాలపాటు డబ్బులు బాగానే చెల్లించి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించేసాడు అని బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ తో పాటు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం గమనార్హం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cheate
  • fraud
  • pig business
  • punjab

Related News

Rajya Sabha Bypolls

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం!

జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd