Kacheguda : కాచిగూడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాం టికెట్ ధర పెంపు
తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10...
- By Prasad Published Date - 07:16 AM, Tue - 27 September 22
తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. దసరా ఉత్సవాల సమయంలో ప్లాట్ఫారమ్లపై రద్దీ పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్లాట్ఫారమ్లపై ప్రజల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫారమ్ ధరను పెంచింది. పెరిగిన టికెట్ ధరలు అక్టోబర్ 9, 2022 వరకు అమలులో ఉంటుంది.
Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season.
The hike in platform ticket price is applicable up to 09th October, 2022.
*Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3
— South Central Railway (@SCRailwayIndia) September 26, 2022
Related News
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు.. 58 బంతుల్లోనే 167 పరుగులు, ఫోర్లు, సిక్సర్లతోనే 148 రన్స్..!
లక్నో మొదట ఆడుతున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరు 165 పరుగులు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి SRH బ్యాట్స్మెన్ 10 ఓవర్లు కూడా వెచ్చించలేదు.