Parliament: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
- By hashtagu Published Date - 11:47 AM, Wed - 22 December 21
శీతకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిన ఈ సమావేశాలను ప్రభుత్వ అజెండా పూర్తి కావడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలను నివరవధిక వాయిదా వేయనున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభం అయిన ఈ సమావేశాలను షెడ్యూల్ కు ఒక రోజు ముందుగానే ముగించనున్నారు.
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లు లను తీసుకువచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేయడం నుంచి అమ్మాయిల కనీస వివాహా వయస్సు కు సంబంధించిన బిల్లు వరకు అనేక బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ అమ్మాయిల వివాహా వయస్సు కు సంబంధిన బిల్లు మాత్రం ఆమోదించ లేదు. ఈ బిల్లును సెలక్టె కమిటీ కి కేంద్ర ప్రభుత్వం పంపించింది.
Related News
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్�