Speed News
-
ED – Kavitha : పండుగ పూట కవితకు ఈడీ సమన్లు.. రేపే విచారణ
ED - Kavitha : సంక్రాంతి పండుగ పూట ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది.
Date : 15-01-2024 - 7:51 IST -
Sachin – Deepfake : సచిన్ డీప్ఫేక్ వీడియో వైరల్.. ఏముందో తెలుసా?
Sachin - Deepfake : డిజిటల్ కంటెంట్ తయారీలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగం జరుగుతోంది.
Date : 15-01-2024 - 7:02 IST -
FASTag – KYC : ఇక ఆ ఫాస్టాగ్స్ పనిచేయవు.. జనవరి 31 వరకే ఛాన్స్
FASTag - KYC : కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్లను నిలువరించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది.
Date : 15-01-2024 - 6:18 IST -
Kite Man : ఒకే దారానికి 1000 పతంగులు.. కైట్ మ్యాన్ మ్యాజిక్
1000 Kites - One String : రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన అబ్దుల్ ఖాదర్ ఒకే దారంతో 1000 గాలిపటాలను ఎగరేశారు.
Date : 15-01-2024 - 5:04 IST -
New PCC Chief : ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రుద్రరాజు రాజీనామా.. ఎల్లుండిలోగా షర్మిలకు పార్టీ పగ్గాలు ?
New PCC Chief : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.
Date : 15-01-2024 - 3:02 IST -
Maldives – Indian Army : మాల్దీవులలో భారత ఆర్మీ ఎందుకు ఉంది ? ‘ఆపరేషన్ కాక్టస్’ ఏమిటి ?
Maldives - Indian Army :‘‘మా గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోండి’’ ఇదీ భారత్కు మాల్దీవులు తాజాగా ఇచ్చిన అల్టిమేటం.
Date : 15-01-2024 - 2:22 IST -
Flier Slapped Pilot : విమానం 13 గంటలు ఆలస్యం.. పైలట్పై ప్రయాణికుడి ఎటాక్
Flier Slapped Pilot : ఇండిగో విమానం ఒక గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 13 గంటలు ఆలస్యమైంది.
Date : 15-01-2024 - 1:40 IST -
Komatireddy: నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతాం: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాభవన్ ద్వారా పాలన సాగించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, 100 రోజ
Date : 15-01-2024 - 1:24 IST -
Minister Ponnam: కేసీఆర్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చెశారో చెబుతారా: మంత్రి పొన్నం
Minister Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. క రీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన
Date : 15-01-2024 - 1:16 IST -
Indian Students Dead : అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ అనుమానాస్పద మృతి
Indian Students Dead : అమెరికా గడ్డపై ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
Date : 15-01-2024 - 12:08 IST -
India vs Afghanistan : చెలరేగిన శివమ్ దూబే, జైస్వాల్.. ఆఫ్గనిస్తాన్పై భారత్ సిరీస్ కైవసం
India vs Afghanistan : సొంత గడ్డపై కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది.
Date : 15-01-2024 - 11:24 IST -
Infosys Vs Wipro : విప్రో వాళ్లు జాబివ్వలేదు.. అందుకే ఇన్ఫోసిస్ పెట్టాను : నారాయణమూర్తి
Infosys Vs Wipro : ఇన్ఫోసిస్ సంస్థ పుట్టుకకు కారణం విప్రో సంస్థే అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు.
Date : 15-01-2024 - 10:04 IST -
Abhaya Hastam Status : అభయహస్తం వెబ్సైట్లో టెక్నికల్ సమస్య.. పరిష్కారమయ్యేనా ?
Abhaya Hastam Status : తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా ‘అభయహస్తం’ దరఖాస్తులను స్వీకరించింది.
Date : 15-01-2024 - 9:23 IST -
Sankranti – Horoscope : ఇవాళే మకర సంక్రాంతి.. నేటి రాశిఫలాలివీ..
Sankranti - Horoscope : మీ కార్యాలయంలో ఏదైనా మార్పు జరగొచ్చు. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.
Date : 15-01-2024 - 8:14 IST -
Prajapalana Update : ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారా ? కొత్త అప్డేట్ ఇదే
Prajapalana Update : మీరు ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లై చేశారా ?
Date : 15-01-2024 - 7:44 IST -
PM Modi: ప్రధాని మోడీ AP పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే
PM Modi: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పీఎం మోడీ వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను సందర్శిం
Date : 14-01-2024 - 10:28 IST -
Makar Sankranti Affect: సంక్రాంతి ఎఫెక్ట్: ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్
Date : 14-01-2024 - 8:30 IST -
Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో క
Date : 14-01-2024 - 6:37 IST -
Uttam Kumar Reddy: రేవంత్ నేతృత్వంలో కర్ణాటకలో పర్యటిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి తెలంగాణ రిజర్వాయర్లలో నిల్వను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కర్ణాటక నుండి 10 టీఎంసీల (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కోరుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.
Date : 14-01-2024 - 6:19 IST -
Medchal: మేడ్చల్ లో విషాదం, గాలిపటం ఎగురవేస్తూ యువకుడు మృతి
Medchal: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ లో దారుణం జరిగింది. గాలిపటం ఎగురవేస్తూ యువకుడు చనిపోయాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడు. గాలిపటం ఎగురవేస్తూ , ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడిచనిపోయాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పండుగ రోజు కుమారుడు మృతి చెందడం
Date : 14-01-2024 - 6:02 IST