HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Minister Kakani Goverdhan Reddy Fires On Ex Cm Chandrababu

TDP vs YSRCP : చంద్ర‌బాబుపై మంత్రి కాకాణి ఫైర్‌.. ఓట‌మి భ‌యంతోనే..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు నాయుడికి మ‌తిమ‌రుపు...

  • Author : Prasad Date : 21-11-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP YCP
TDP YCP

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు నాయుడికి మ‌తిమ‌రుపు ఎక్కువైంద‌న్నారు. ఉదయం ఏం మాట్లాడినా రాత్రికి రాత్రే మరిచిపోతున్నారని విమర్శించారు. కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా మార్చడంపై చంద్ర‌బాబు నాయుడు తన ద్వంద్వ వైఖరిని మంత్రి కాకాణి ఖండించారు. 2019 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసిందని.. 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. చంద్ర‌బాబు ప్రసంగాలు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్ర‌బాబుని ప్రశ్నించే వారిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులుగా ముద్రవేయడాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు, టీడీపీ నేతలు వివిధ ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు పెంచేందుకే అమరావతి యాత్రలో పాల్గొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీతో పోలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా బలంగా ఉందని ఓ సర్వేలో తేలిందని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandraabu naidu
  • Minister Kakani Goverdhan Reddy
  • tdp
  • ysrcp

Related News

Btechravi

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను ‘కన్నడ బిడ్డ’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్న

    Latest News

    • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

    • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

    • టీ20 క్రికెట్ చరిత్ర.. ఒకే సిరీస్‌లో అన్ని టాస్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd