Massive transfers : ఐటీ శాఖలో భారీగా బదిలీలు.. ఐటీ శాఖ చరిత్రలోనే తొలిసారి !!
ఐటీశాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 83 మంది చీఫ్ కమీషనర్ స్థాయి అధికారుల కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
- By hashtagu Published Date - 01:36 PM, Tue - 20 September 22
ఐటీశాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 83 మంది చీఫ్ కమీషనర్ స్థాయి అధికారుల కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఐటీ శాఖ అధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రిన్సిపల్ కమీషనర్ స్థాయిలో 155 మందిని బదిలీ చేసింది. ఐటీ శాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీగా బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ డీజీ గా సంజయ్ బహదూర్… విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద రాధాకృష్ణ.. హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్ లను కేంద్రం బదిలీ చేసింది.
Related News
IT Notice : కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఐటీ శాఖ
IT Notice To Congress: ఆదాయపు పన్ను విభాగం కాంగ్రెస్కు రూ.1700 కోట్ల పన్నుకు సంబంధించి మరోమారు నోటీసులు జారీ(Notices Issuance) చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా(Vivek Tankha) శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్ను ఢిల్ల�