HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jammu Ahead Of Pm Modi Visit 2 Terrorists Killed 1 Officer Dead In Encounter

Jammu: 24న మోదీ కశ్మీర్ పర్యటన.. రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 24న) కశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు పేట్రేగారు.

  • Author : Hashtag U Date : 22-04-2022 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jammu Encounter
Jammu Encounter

మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 24న) కశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు పేట్రేగారు. శుక్రవారం వేకువజామున 3.45 గంటలకు జమ్మూలోని జలాలాబాద్ సుజ్వాన్ ప్రాంతం మీదుగా వెళ్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) బస్సుపై గ్రెనేడ్ విసిరారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ ఎస్పీ పాటిల్ అమరుడు కాగా, నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులను బస్సులో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలు బలంగా తిప్పికొట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. వారిద్దరిని ఫిదాయిన్లు (ఉగ్రవాద ఆత్మాహుతి దళ సభ్యులు)గా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, ఆత్మాహుతి బాంబుల సూట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇక బారాముల్లా జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. వారిలో ఇద్దరు పాకిస్తాన్ కు చెందినవారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • Jammu and Kashmir
  • pm modi
  • terrorists

Related News

8th Pay Commission

8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.

  • Cashless Care

    రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్యం!

Latest News

  • ముంబై ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన

  • మ‌హిళ‌లు అతిగా జిమ్ చేస్తే వచ్చే స‌మ‌స్య ఏంటో తెలుసా?

  • సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు

  • ఇచ్చామృత్యువు అంటే ఏమిటి? ఎలా ఇస్తారు?

Trending News

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

    • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

    • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

    • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd