Honour killing : పరువు హత్య..నడిరోడ్డుపై ఇద్దరు మైనర్ల గొంతుకోసి దారుణంగా…!!ఎక్కడంటే..!!
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్ నడిరోడ్డు ఇద్దర్ని దారుణంగా హత్య చేశారు.
- By hashtagu Published Date - 12:15 PM, Tue - 11 October 22
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్ నడిరోడ్డు ఇద్దర్ని దారుణంగా హత్య చేశారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ పన్నా జిల్లాలో సోమవారం ఓ యువకుడు, బాలిక హత్యకు గురయ్యారు. బాలిక తొమ్మిదవ తరగతి విద్యార్థిని. అబ్బాయి వయస్సు 18 ఏళ్లు. రోడ్డుపై వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి వెనక నుంచి పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిలిద్దరూ ఒకే కులానికి చెందినవారని..పరిస్థితులను గమనిస్తుంటే పరువు హత్యగా అనిపిస్తుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిది ప్రేమ వ్యవహారామా లేదా ప్రేమను నిరాకరించినందుకు ఇలా చేశారా..లేదా కుటుంబ సభ్యులు చేశార అనేది ఇంకా స్పష్టత రాలేదు.
Related News
Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధ�