HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Grain Procurement Should Be Expedited Uttam Kumar

Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్

Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

  • Author : Sudheer Date : 11-11-2025 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations
Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరగగా, ఈ ఏడాది రెండింతలు పెరగడం రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక కొనుగోలు రికార్డుగా నిలిచిందని ఉత్తమ్ గర్వంగా చెప్పారు.

IND vs SA: న‌వంబ‌ర్ 14 నుంచి భార‌త్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!

సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రైతుల నుంచి 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గత ఏడాది 55,493 మంది రైతులు ధాన్యం విక్రయించగా, ఈసారి వారి సంఖ్య 1,21,960 మందికి పెరిగిందని తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ.2,041.44 కోట్లు కాగా, ఇది గత సంవత్సరం రూ.915.05 కోట్లతో పోలిస్తే రెట్టింపు అని చెప్పారు. అలాగే సన్నాల బోనస్ రూ.43.02 కోట్ల నుండి ఈసారి రూ.197.73 కోట్లకు పెరిగిందని, అందులో రూ.35.72 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వలు మరియు రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాబోయే రోజులలో వర్ష సూచనలున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు నష్టపోకుండా హై అలర్ట్‌ లో ఉండాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను రోజువారీగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొత్తం మీద, ఈ సీజన్‌లో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Grain Purchases
  • Minister Uttam Kumar
  • telangana

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

Latest News

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

  • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd