HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Grain Procurement Should Be Expedited Uttam Kumar

Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్

Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

  • Author : Sudheer Date : 11-11-2025 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations
Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరగగా, ఈ ఏడాది రెండింతలు పెరగడం రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక కొనుగోలు రికార్డుగా నిలిచిందని ఉత్తమ్ గర్వంగా చెప్పారు.

IND vs SA: న‌వంబ‌ర్ 14 నుంచి భార‌త్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!

సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రైతుల నుంచి 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గత ఏడాది 55,493 మంది రైతులు ధాన్యం విక్రయించగా, ఈసారి వారి సంఖ్య 1,21,960 మందికి పెరిగిందని తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ.2,041.44 కోట్లు కాగా, ఇది గత సంవత్సరం రూ.915.05 కోట్లతో పోలిస్తే రెట్టింపు అని చెప్పారు. అలాగే సన్నాల బోనస్ రూ.43.02 కోట్ల నుండి ఈసారి రూ.197.73 కోట్లకు పెరిగిందని, అందులో రూ.35.72 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వలు మరియు రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాబోయే రోజులలో వర్ష సూచనలున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు నష్టపోకుండా హై అలర్ట్‌ లో ఉండాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను రోజువారీగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొత్తం మీద, ఈ సీజన్‌లో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Grain Purchases
  • Minister Uttam Kumar
  • telangana

Related News

Sarpanches Will Take Oath

తెలంగాణ లో నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు

  • Egg prices soar, burden on the nutritional needs of the common man

    కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

  • Farmersurea

    యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

Latest News

  • ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

  • టెస్ట్ క్రికెట్‌కు విలియ‌మ్స‌న్‌ రిటైర్మెంట్?!

  • కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

  • పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

  • ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

Trending News

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd