Gang Rape : మహారాష్ట్రలో దారుణం.. 12 గంటల పాటు మైనర్ బాలికపై..?
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ మైనర్ బాలికపై ఎనిమిది
- By Prasad Published Date - 06:28 AM, Mon - 19 December 22
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ మైనర్ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు అత్యాచారం చేశారు.నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిందితులు బాలికను సముద్ర తీరానికి తీసుకెళ్లే ముందు ఓ బంగ్లాలో అత్యాచారం చేశారు. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని.. నిందితులు ఆమెను ఓ బంగ్లాకు తీసుకెళ్లారని తమకు తెలిపిందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేయడానికి వంతులవారీగా తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆదివారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.
Related News
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయిన