Srisailam: శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
శ్రీశైలంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.
- By Hashtag U Published Date - 02:25 PM, Fri - 9 September 22
శ్రీశైలంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4న రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వేడుకల రోజుల్లో అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గల అలంకరణ చేయనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. భారీగా భక్తులు రానుండటంతో వాహనాల పార్కింగ్, మంచినీటి సదుపాయం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు దృష్టిసారించారు.
Related News
Chandrababu : శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
Chandrababu:శ్రీశైలం(Srisailam) శ్రీభ్రమరాంబ మల్లికార్ఖునస్వామి అమ్మవారిని టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu), భువనేశ్వరి(Bhuvaneshwari) దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యే�