Hyderabad : మూసీలో మొసలి…చూసేందుకు ఎగబడుతున్న జనం..!!
- By hashtagu Published Date - 07:06 PM, Sat - 29 October 22
మూసీనదిలో మొసలి షాకింగ్ గురి చేసింది. హమాయత్ సాగర్, గండిపేటల నుంచి వస్తున్న వరద నీటితోపాటు మొసలి కూడా కొట్టుకొచ్చింది. మొసలిని చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూసీలో మొసలి ఉందన్న విషయం తెలుసుకున్న జనం…భారీగా తరలిస్తున్నారు. దీంతో అత్తాపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Tags
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.