AP Ganesh Mandaps: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదు. కమిషనర్ హరి జవహర్ లాల్
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని ధార్మిక శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
- By Hashtag U Published Date - 08:50 PM, Sun - 28 August 22
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని ధార్మిక శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మండపాల ఏర్పాటుకు చట్టపరంగా అనుమతులు ఏమైనా ఉంటే స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖలను సంప్రదించాలన్నారు.
ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Related News
Vinayaka Chavithi: వినాయక చవితి రోజు గణేశుడికి 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో తెలుసా?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి పండుగ రోజు చాలామంది ఇంట్లో బయట భారీ విగ్రహాలను ఏ