Heart Stroke: మరో హార్ట్ స్ట్రోక్.. బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి
- By Balu J Published Date - 03:08 PM, Thu - 2 March 23
కరోనా తర్వాత చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? యువతకు హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల నందమూరి తారకరత్న గుండె సంబంధిత సమస్యతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త వినకముందే ఓ వ్యక్తి మరణించాడు. హైదరాబాద్లో 38 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ మరణించాడు. ఇండోర్ స్టేడియంలో ఆడుతుండగా శ్యామ్ యాదవ్ కుప్పకూలిపోయాడు. అతని మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.