Ananya Panday: ప్రైవేట్ పార్ట్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. అనన్య ఆన్సర్ ఇదే!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారింది.
- By Balu J Published Date - 04:12 PM, Thu - 2 June 22
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారింది. హీరోల మొదలుకొని హీరోయిన్ల దాకా ఏదో ఒక సందర్భంలో ట్రోలింగ్స్ బారిన పడ్డవాళ్లే. లైగర్ బ్యూటీ కూడా ట్రోలింగ్ ను ఫేస్ చేయాల్సివచ్చిందట. పూరి డైరెక్షన్ లో నటిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవల తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. స్టార్స్ పిల్లలు కూడా సమస్యలను ఎదుర్కొంటారని, కానీ చాలామందికి ఆవిషయం తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతారని రియాక్ట్ అయ్యింది.
‘ది రణవీర్ షో’లో తన కెరీర్ గురించి మాట్లాడుతూ తాను సెక్సిజాన్ని ఎదుర్కొన్నాని చెప్పింది. తన బాడీ పార్ట్స్ లోని బూబ్స్ పై పలువురు కామెంట్స్ చేశారు. నా ఫిజిక్ చాలా సన్నగా ఉండటంతో బూబ్స్ సర్జరీ చేసుకోవాలని ట్రోలింగ్స్ చేశారని అనన్య గుర్తు చేసుకుంది. నా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటంతో ఏం చేయాలో తెలియక సైలంట్ ఉండాల్సి వచ్చిందని చెప్పింది. చంకీ పాండే కూతురు అనన్య పాండేని కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె టైగర్ ష్రాఫ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినీ ప్రయాణం నాకు సింపుల్గా ఉంటుందని నేను అనుకోలేదు అని అంటోంది. అనన్య పాండే త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’లో కనిపించనుంది.
Related News
Shah Rukh Khan: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు నో చెప్పిన షారుక్ ఖాన్, కారణమిదే
Shah Rukh Khan: ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తిరిగి వచ్చాడు. అతని యాక్షన్ చిత్రాలైన పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. SRK ఇటీవల విడుదలైన డుంకీ కూడా 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా మంచి వసూళ్లను సాధించింది. బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం �