Punjab Accident: స్కూల్ బస్సు బోల్తా.. ఓ చిన్నారి మృతి, ఆరుగురి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- By Balu J Published Date - 05:23 PM, Sat - 3 December 22
పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తరన్ తరణ్ జిల్లాలో శనివారం ఉదయం స్కూల్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. చిన్నారిని ఉస్మాలోని మై భాగో ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. విద్యార్థి పేరు సీరత్ పాల్ కౌర్. డ్రైవర్ను రణధీర్ సింగ్గా గుర్తించారు. అమృత్సర్-భటిండా హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Related News
Hyderabad: హైదరాబాద్లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం
హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.